పవన్ కళ్యాణ్ దారిలో 'అమెరికా' ఫ్యాన్స్: వెంకటరమణ ఫ్యామిలికీ రూ.5 లక్షలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు దాతృత్వాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఖాజలూరు మండలం కుయ్యూరుకు చెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి అమెరికాలోని అభిమానులు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు దాతృత్వాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఖాజలూరు మండలం కుయ్యూరుకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త కుటుంబానికి అమెరికాలోని అభిమానులు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.

స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల చేతుల మీదుగా జనసేన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. సెప్టెంబర్ 11న కాకినాడలో జరిగిన సీమాంధ్ర ఆత్మ గౌరవ సభలో వెంకటరమణ అనే కార్యకర్త ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. వెంకటరమణ కుటుంబానికి పవన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అభిమానులు కూడా ఇప్పుడు స్పందించారు.
కాగా, ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ వరుసగా బహిరంగ సభలు పెడుతున్న విషయం తెలిసిందే. తొలి సభను చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏర్పాటు చేశారు. అనంతరం కాకినాడలో రెండో సభను పెట్టారు. మూడో సభను డిసెంబర్ 10వ తేదీన అనంతపురం జిల్లాలో పెట్టారు.
-
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications