విశాఖ జిల్లాలో నేటి నుంచి పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర
విశాఖపట్టణం:విశాఖ జిల్లాలో నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర పున:ప్రారంభం కానుంది. బుధవారం ప్రారంభమై జూలై 8 వరకు జనసేన మలివిడత పోరాటయాత్ర కొనసాగనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.
యాత్రకు బయలుదేరే ముందే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మేధావులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని తెలిసింది. ఆ తరువాత పోరాటయాత్ర జూలై 8 వరకు నిర్విరామంగా కొనసాగుతుందని చెబుతున్నారు. జూలై 10న జనసైనికులు కవాతు నిర్వహిస్తారు. విశాఖ పర్యటన అనంతరం విజయవాడ, హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని సమాచారం. జూలై 14 తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోరాటయాత్ర కొనసాగుతుంది.

విజయనగరం జిల్లా పర్యటన తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న పవన్..బుధవారం నుంచి యాత్రలో పాల్గొంటున్నారు. జూన్ 25 న కొడుకు అకీరాతోపాటు విజయవాడలో విశాఖ బయలుదేరిన పవన్ మధ్యాహ్నానికి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో అకీరాతో కలిసి పవన్ ఉన్న ఫొటోలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications