ఒళ్లు గగుర్పొడిచేలా: గోదావరి బ్రిడ్జిపై గాల్లో లారీ! (ఫోటో)
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఒళ్లు గగుర్పొరిచే సంఘటన జరిగింది. గోదావరి వంతెన పైన ఓ లారీ అదుపు తప్పింది.
అదుపు తప్పిన ఆ లారీ రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే వంతెన పైన వేలాడుతూ చూపరులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. దీనిని అందరు ఆసక్తిగా తిలరించారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు వంతెన పైన రాకపోకాలను నిలిపి వేశారు. క్రేన్ సాయంతో ఆ లారీ డ్రైవరు రాంబాబును మొదట కిందకు దించారు. ఆ తర్వాత లారీను సురక్షితంగా బయటకు తీశారు.
తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఒళ్లు గగుర్పొరిచే సంఘటన జరిగింది. రాజమండ్రి సమీపంలో గోదావరి వంతెన పైన ఓ లారీ అదుపు తప్పింది.
అదుపు తప్పిన ఆ లారీ రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే వంతెన పైన వేలాడుతూ చూపరులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. దీనిని అందరు ఆసక్తిగా తిలరించారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు వంతెన పైన రాకపోకాలను నిలిపి వేశారు. క్రేన్ సాయంతో ఆ లారీ డ్రైవరు రాంబాబును మొదట కిందకు దించారు. ఆ తర్వాత లారీను సురక్షితంగా బయటకు తీశారు.