బాబు ఇంటికి రవిశంకర్, అసెంబ్లీలో బీజేపీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా రవిశంకర్ కలిశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కలిసిన రవిశంకర్ను చంద్రబాబు శాలువాతో సత్కరించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని బీజేపీ సిద్ధం చేసుకుంది. అసెంబ్లీ ఆవరణలో బీజేపీకి కేటాయించిన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కే లక్ష్మణ్, పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తదితరులు సమావేశమై చర్చించారు. ప్రజా సమస్యలపై, మిగతా విపక్షాలతో కలిసి పోరాటం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
శాలువాతో సత్కారం
చంద్రబాబును పండిట్ రవిశంకర్ నివాసంలో మర్యాదపూర్వకంగా రవిశంకర్ కలిశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కలిసిన రవిశంకర్ను చంద్రబాబు శాలువాతో సత్కరించారు.
చంద్రబాబు, రవిశంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
చంద్రబాబు, రవిశంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. మాట్లాడుకుంటున్న దృశ్యం.
కే లక్ష్మణ్
అసెంబ్లీ ఆవరణలో బీజేపీకి కేటాయించిన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కే లక్ష్మణ్, పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆదివారం సమావేశమయ్యారు. కాగా, కార్యాలయంలో పూజల దృశ్యం.
బీజేపీ
అసెంబ్లీ ఆవరణలో బీజేపీకి కేటాయించిన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కే లక్ష్మణ్, పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆదివారం సమావేశమయ్యారు.
బీజేపీ
అసెంబ్లీ ఆవరణలో బీజేపీకి కేటాయించిన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కే లక్ష్మణ్, పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆదివారం సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై, మిగతా విపక్షాలతో కలిసి పోరాటం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
బీజేపీ
అసెంబ్లీ ఆవరణలో భారతీయ జనతా పార్టీకి కేటాయించిన కార్యాలయంలో మాట్లాడుతున్న ఆ పార్టీ శాసన సభా పక్షనేత డాక్టర్ కే లక్ష్మణ్ దృశ్యం.
బీజేపీ
అసెంబ్లీ ఆవరణలో భారతీయ జనతా పార్టీకి కేటాయించిన కార్యాలయంలో మాట్లాడుతున్న ఆ పార్టీ శాసన సభా పక్షనేత డాక్టర్ కే లక్ష్మణ్ దృశ్యం.