సమాధి బాధిస్తోంది: కిరణ్కు రాపోలు, 'జగన్కు వీడ్కోలే'

సోనియాకు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సమాధి కట్టడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రెండు ప్రాంతాలలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరించే వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: శ్రీనివాస్ గౌడ్
సీమాంధ్ర అధికారులు రాష్ట్రానికి సంబంధించిన అఫ్పులు, ఆస్తులు, పరిశ్రమల వివరాలు రేపటిలోగా కేంద్రానికి ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారమిచ్చినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడారు. గతంలో పక్షపాతంగా వ్యవహరించి ఆస్తులు, అప్పుల వివరాలపై తప్పుడు సమాచారమిచ్చి కేంద్రానని తప్పుదోవ పట్టించారన్నారు.
వీడ్కోలు సభ: దేవీ ప్రసాద్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో నిర్వహించనున్న సమైక్య సభ వీడ్కోలు సభేనని ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ వేరుగా అన్నారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఐకాస సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం తాము మరోసారి భేటీ అవుతామన్నారు. మంత్రుల బృందం దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications