మోడీ, చంద్రబాబులపై రోజా నిప్పులు
ప్రశాంతంగా ఉన్న దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ సృష్టించి సామన్యప్రజలను భయందోళనకు గురి చేస్తున్నారని వైసిపి ఎమ్మేల్యే రోజా కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు.. ఆదివారం ఉదయం రోజా తిరుమల శ్రీవారిని విఐపీ బ్రేక్ లో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది రోజాకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన రోజా మోదీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల పై నిప్పులు చెరిగారు. పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను ప్రధానమంత్రి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మోదీకి దమ్ముంటే ఆదాని, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా సవాల్ చేసారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications