మోడీ, చంద్రబాబులపై రోజా నిప్పులు
ప్రశాంతంగా ఉన్న దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ సృష్టించి సామన్యప్రజలను భయందోళనకు గురి చేస్తున్నారని వైసిపి ఎమ్మేల్యే రోజా కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు.. ఆదివారం ఉదయం రోజా తిరుమల శ్రీవారిని విఐపీ బ్రేక్ లో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది రోజాకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన రోజా మోదీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల పై నిప్పులు చెరిగారు. పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను ప్రధానమంత్రి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మోదీకి దమ్ముంటే ఆదాని, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా సవాల్ చేసారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications