స్కూల్ బస్ కి నిప్పంటించిన దుండగులు
గుంటూరు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలోఓ పాఠశాల బస్సుకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి తగులబెట్టారు.
గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలోఓ పాఠశాల బస్సుకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి తగులబెట్టారు. స్థానిక గురజాల పట్టణం లో ఆక్స్ఫర్డ్ పాఠశాల ఉంది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి పట్టణం లో ఉన్న పాఠశాల కు పిల్లలను చేరవేసేందుకు నాలుగు బస్సులు దైద గ్రామంలో ఓ ప్రాంతం లో రాత్రికి పార్కింగ్ చేసుకుంటారు.
ఉదయాన్నే విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాల కి చేరుస్తారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు ఝామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బస్ ని పెట్రోలు పోసి తగులబెట్టారు. ఈ పాఠశాల కు చెందిన మూడు బస్సులు మరో ప్రక్క పెట్టి ఉన్నాయి. వాటికి ఏమీ కాలేదు.

కానీ ఈ బసు మాత్రం మిగిలిన మూడు బసు లకు సంబంధం లేకుండా పెట్టాడు డ్రైవర్. తెల్లవారుఝామున బసు లోనుండి దట్టంగా మంటలు పొగలు రావటం చూసిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బస్ మొత్తం తగులబడింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications