వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఆస్థి పంజరం ఎవరిది

By Narsimha
|
Google Oneindia TeluguNews

మధురవాడ : ఓ ఆస్థిపంజరం విశాఖలో కలకలాన్ని రేకేత్తిచింది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఆస్థిపంజరాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆస్థి పంజరం ఎవరిదనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

విశాఖ పట్టణంలోని 5వ, వార్డు మారికవలస సమీపంలో ఆస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 20 రోజుల కిందట చనిపోయిన వ్యక్తికి చెందిన ఆస్థిపంజరంగా పోలీసులు అనుమానిస్తున్నారు.నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో ఈ ఆస్థిపంజరం ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

skelletin in construction building

గాయత్రిఆసుపత్రి సమీపంలో పనిచేస్తోన్న కొందరు కూలీలు ఈ ఆస్థిపంజరాన్ని గుర్తించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.ఆస్థిపంజరాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు.ఆస్థిపంజరం ఎవరిదనే విషయాన్ని ఇ:కా గుర్తించాల్సి ఉంది.

విశాఖ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మిస్సింగ్ అయ్యారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.అయితే ఇప్పటి వరకు మిస్సింగ్ కేసులు మాత్రం నమోదు కాని విషయాన్ని గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఈ ప్రాంతంలో మృతదేహన్ని వదిలేశారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆస్థిపంజరాన్ని పోరెన్సిక్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపారు. ఈ నివేదిక ఆధారంగా చనిపోయిన వారి వివరాలు మరింత తెలుసుకొనే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

English summary
one skeletten found in madhurawada area. around 20 days dead body decomposed . local people found this body informed police.police sent this skelliten for test forenesic lab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X