దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణ: ఒడిలో కూర్చోబెట్టుకొన్న బాబు, ముద్దుచేసిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ కార్యక్రమంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనుమడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ కార్యక్రమంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనుమడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబానికి చెందిన పలువురు హజరయ్యారు.ఈ కార్యక్రమంలో లోకేష్ , బ్రహ్మణిల తనయుడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

ఆదివారం నాడు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు.కొత్త మంత్రులు ప్రమాణం చేస్తోంటే దేవాన్ష్ ను తన ఒడిలో కూర్చోపెట్టుకొని మనమడి గురించి నేతలకు చెప్పడం కన్పించింది.
కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో చంద్రబాబునాయుడు చాలా ఉల్లాసంగా కన్పించారు. ఆయన పక్కనే ఉన్న గవర్నర్ నరసింహన్ కూడ దేవాన్ష్ తో సరదాగా గడిపారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications