నారా లోకేష్కు చెప్తా, అందరికి పదవులు కష్టం: తలసానిపై అయ్యన్న గుర్రు
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు టిడిపిని విమర్శించే నైతిక హక్కు లేదని, కేబినెట్ విస్తరణలో అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం అన్నారు.
అమరావతి: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు టిడిపిని విమర్శించే నైతిక హక్కు లేదని, కేబినెట్ విస్తరణలో అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం అన్నారు.
అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ విస్తరణ చేశారన్నారు. తలసాని టిడిపిని విమర్శించడం విడ్డూరమన్నారు. ఆయనకు ఆ హక్కు లేదని చెప్పారు.

సీనియర్ మంత్రిగా నారా లోకేష్కు తాను సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పారు. పంచాయతీరాజ్ మంత్రిగా సంతృప్తి చెందానని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబంలోని మూడు తరాలతో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆర్ అండ్ బి అధికారులతో సమన్వయంగా ముందుకు వెళ్తామన్నారు.
సీఎంతో లయన్స్ క్లబ్ ప్రతినిధులు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. మే నెలలో జరిగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ శతవసంతాల వేడుకకు హాజరు కావాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. సీఎంను కలిసి ఆహ్వానించిన వారిలో చిరుగుపాటి వరప్రసాద్, క్లబ్ ప్రతినిధులు ఉన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications