బంద్: జగన్ పార్టీకి టిడిపి కౌంటర్, బుచ్చయ్యపై రాళ్లు

గురువారం టిడిపి సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ మాట్లాడుతూ... తెలంగాణ బిల్లుపై చర్చకు నిరసనగా రేపు సీమాంధ్ర బందుకు తమ పార్టీ పిలుపునిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పైన మండిపడ్డారు. జగన్ కోరేది సమైక్యం, సహకరించేది విభజనకన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దొంగల పార్టీ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో లోపాలు ఉన్నాయని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనేదే తమ డిమాండ్ అన్నారు.
బుచ్చయ్య చౌదరిపై రాళ్ల దాడి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి పైన రాళ్ల దాడి జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావును పలువురు టిడిపి నేతలు అడ్డగించి వాంబే గృహాల కేటాయింపు అంశంపై నిలదీశారు. ఈ సమయంలో రౌతు, టిడిపి నేత బుచ్చయ్య చౌదరి మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు చౌదరి పైన రాళ్ల దాడి చేశారు. ఆయనను కారులో అక్కడి నుండి తరలించారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications