ప్యాకేజీకి చట్టబద్దతకై పోరాడండి,వైసిపిని ఇలా ఎదుర్కొండి..
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేలా పార్లమెంట్ లో పోరాటంచేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎంపిలను కోరారు.
హైదరాబాద్ :ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేలా పార్లమెంట్ లో పోరాటంచేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎంపిలను కోరారు.
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పార్టీ ఎంపిలతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్నసమస్యలపై చర్చించాలని లోకేష్ పార్టీ ఎంపిలకు సూచించారు.

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ విషయమై ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఆయన ఎంపిలకు సూచించారు. ప్యాకేజీ వల్ల ఏ రకంగా రాష్ట్రానికి ప్రయోజనమనే విషయాన్ని వివరించాలని ఆయన ఎంపిలకు సూచించారు.
ఆంద్రప్రదేశ్ కు ప్యాకేజీకి చట్టబద్దతను కల్పించే విషయమై పోరాటం చేయాలని ఎంపిలను కోరారు లోకేష్. పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిలను ధీటుగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.
More From
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications