మోసం: సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని పరారీ

సంస్థ యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. యజమాని గురువారంనాడు పరారయ్యాడు. హైదరాబాదులోని సోమాజిగుడాలో శంతన్ కృష్ణన్ అనే వ్యక్తి ఏడాదిన్నర క్రితం డెస్ట్రీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే సంస్థను స్థాపించాడు.
అతను 130 మంది ఉద్యోగుల నుంచి 30 వేల నుంచి లక్ష రూపాయలకు ఒక్కొక్కరి నుంచి వసూలు చేశాడు. గత నాలుగు నెలలుగా అతను వారికి వేతనాలు చెల్లించడం లేదు. ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో వదిలేసి అతను పారిపోయాడు. ఈ విషయాన్ని పంజగుట్ట పోలీసు ఇన్స్పెక్టర్ ఎస్ మోహన్ కుమార్ చెప్పారు.
బాధితులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చెన్నైకి చెందిన కృష్ణన్ హైదరాబాదులోని ఎఎస్ రావు నగర్లో ఉంటున్నాడు. చాలా మంది బాధితులు బిటెక్, ఎంసిఎ విద్యార్థులు.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications