'అబద్దాలు చెప్తారా, అతనిని జగన్ తాత ఎలా హత్య చేశారో అందరికీ తెలుసు'
బీసీలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు వేరుగా విమర్శించారు.
అమరావతి: బీసీలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు వేరుగా విమర్శించారు.
బీసీ నేత జింకా వెంకటేశ్వర్లును జగన్ తాత ఎలా హత్య చేశారో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. జగన్ రోడ్డున పడి అన్ని అబద్దాలు చెబుతున్నారన్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా ప్రజా సమస్యలపై టీడీపీనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తాము నెరవేరుస్తున్నామని చెప్పారు. టీడీపీ సభ్యులే ప్రశ్నలు వేసి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సమాధానం రాబడుతున్నారని చెప్పారు.
More From
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications