సమాధి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా, ఉద్రిక్తత
హైదరాబాద్: తిరుపతిలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తిరుపతి దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సమాధిని తిరుపతి కపిలతీర్ధం వద్ద ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు పిలుపునిచ్చారు. భక్తులు వెళ్లే మార్గంలో సమాధి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ నేత, ఉపఎన్నికలో ఓటమిపాలైన శ్రీదేవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సమాధి వద్దకు భారీగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. కపిలతీర్ధం వద్ద ఏర్పాటు చేసిన దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సమాధిని తొలగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సమాధి వద్దకు చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను తరిమేశారు.
ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మరణించడంతో తిరుపతిలో ఉపఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన వెంకటరమణ సతీమణి సుగుణమ్మ లక్షా పదహారు వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీదేవిపై గెలిపొందారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications