విరిగి పడ్డ రైలు బోగీ: తప్పిన ప్రమాదం, ప్రయాణికుల ఆందోళన
రాజమండ్రి: స్పెషల్ ప్యాసింజర్ రైలు బోగీ విరిగి పడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు సమీపంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గోదావరి పుష్కరాల నేపథ్యంలో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే స్పెషల్ ప్యాసింజర్ రైలు ఉంగుటూరు సమీపంలోకి రాగానే బోగీ ఒకటి నిట్టనిలువుగా చీలి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఒక్కసారిగా బోగీ విరిగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో రైలు ప్రయాణికులు కొంత మంది బస్సులో వెళ్లిపోయారు.
ప్యాసింజర్ రైలుతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విరిగిపడిన బోగీని పక్కకు తొలగించి రైళ్ల రాకపోకలకు వీలు కల్పించారు. ఈ ఘటన కారణంగా ఆ రైలు మార్గంలో రెండు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications