ముద్రగడ అనుకున్నది సాధిస్తారు, కేంద్రానిదే బాధ్యత: వీహెచ్ పరామర్శ
తూర్పుగోదావరి: కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి హన్మంతరావు పరామర్శించారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చేరుకున్న వీహెచ్.. ఇటీవల నిరాహార దీక్ష చేసిన ముద్రగడను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ తాను అనుకున్నది సాధిస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు. అంతేగాకాకుండా ముద్రగడకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కూడా వీహెచ్ డిమాండ్ చేశారు.

తుని ఘటనలో అరెస్ట్ చేసిన నిందితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షచేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బలవంతంగా ముద్రగడను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు పోలీసులు. ఆ తర్వాత ముద్రగడ కిర్లంపూడికి వెళ్లి తన దీక్షను విరమించారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారందరికీ బెయిల్ లభించడంతో వారు బయటకు వచ్చారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications