వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖలో ఫిన్ టెక్ టవర్ ప్రారంభించిన చంద్రబాబు
విశాఖలో ఫిన్ టెక్ టవర్ ప్రారంభించిన చంద్రబాబు
విశాఖ: విశాఖ కేంద్రంగా ఫార్మా, ఐటీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల అభివృద్ధికి అడుగులు పడ్డాయి. విశాఖతోపాటు నవ్యాంధ్ర కేంద్రంగా ఫార్మా కంపెనీల ఏర్పాటుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. విశాఖలో ఏర్పాటు చేసిన ఫిన్ టెక్ టవర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఐదు ఐటీ కంపెనీలను కూడా ప్రారంభించారు. ఆయా రంగాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై... నవ్యాంధ్రలో కంపెనీల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రాన్ని ఫార్మా కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు.
Comments
English summary
Vizag to be made Fintech hub, says CM.
Story first published: Monday, December 19, 2016, 19:32 [IST]