ప్రత్యేకహోదాపై బాబుతో మాట్లాడాం, త్వరలోనే: అమిత్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మంగళవారం నాడు స్పందించారు. ప్రత్యేక హోదా పైన వెనక్కి వెళ్లే సమస్య లేదన్నారు.
ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తాము మాట్లాడామన్నారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీతో కేంద్రమంత్రి వెంకయ్య మంగళవారం మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. తాము ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతామని చెప్పారు. ప్రత్యేక హోదా హామీని తప్పకుండా నెరవేరుస్తామన్నారు.

తాము తెస్తున్న భూసేకరణ చట్టం సమగ్రమైందన్నారు. ఏడాది పాలనలో రాజకీయ అవినీతిని అడ్డుకోగలిగామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారన్నారు. ప్రయివేటు వ్యక్తులకు వేలాది ఎకరాల భూములు కట్టబెట్టారన్నారు.
తాము ఒక్క సెంటు భూమిని కూడా ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేయమన్నారు. తాము వచ్చాక అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ కేంద్రంగా మారిందన్నారు. తాము రాజకీయ అవినీతిని అడ్డుకోగలిగామని చెప్పారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications