ప్రత్యేక హోదా అందుకే రావడం లేదు: బాబుపై శ్రీకాంత్ రెడ్డి, బడ్జెట్పై విమర్శలు
అమరావతి: నాలుగేళ్లుగా కేంద్రం ప్రవేశ పెడుతున్న బడ్జెట్ పైన ఏ ఒక్క వర్గానికి ఆసక్తి లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గురువారం విమర్శించారు. అంకెల గారడీ తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు.
ప్రతిసారి ఏపీ ప్రభుత్వం డబుల్ గ్రోత్ చూపిస్తోందని, అందుకే కేంద్రం నుంచి సహకారం అందడం లేదని చెప్పారు. వ్యవసాయం 40 శాతం ఎలా అభివృద్ధి అయిందని ప్రశ్నించారు. నాలుగేళ్లలో కేవలం రూ.12వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశారన్నారు.

త్వరలో ఎన్నికలు ఉన్నందున, స్టంట్ కోసం అన్నాక్యాంటీన్లకు రూ.200 కోట్లు కేటాయించారన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు కాకపోవడానికి టీడీపీయే కారణమని చెప్పారు. రూ.4వేలు ఖర్చు పెట్టినా ఒక్క ఇటుక అయినా రాజధాని నిర్మాణానికి పడిందా అని ప్రశ్నించారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications