'జగన్, పవన్ కళ్యాణ్లు ఓట్లు ఎలా అడుగుతారు, ఆ సభలో బాబు కీలక ప్రకటన'
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వలేదని మంత్రి సుజయ కృష్ణ రంగారావు మంగళవారం మండిపడ్డారు. కనీసంకేంద్రం ఇస్తామన్న నిధులూ ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యూసీలు ఇచ్చినా కుంటి సాకులు చెబుతూ పెండింగులో పెట్టిందని ధ్వజమెత్తారు.
కేంద్రం అన్యాయం చేస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించకుండా జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

ధర్మపోరాట దీక్ష సభలో స్టీల్ ప్లాంట్ పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేయనున్నారని మరో మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. కేంద్రం సహకరించకున్నా జిల్లాలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వ్యవసాయం అనే పదం తెలియని వాళ్లు కూడా చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కళ్లున్న గుడ్డివాళ్లలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పారు.
Recommended Video

-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications