జగన్ నా పసుపుకుంకుమాలు పోగొట్టాడు: పరిటాల సునీత నిప్పులు
వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల నాతో సహా ఎంతోమంది తమ పసుపు కుంకుమాలు కోల్పోయారని ఏపీ మంత్రి పరిటాల సునీత గురువారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల నాతో సహా ఎంతోమంది తమ పసుపు కుంకుమాలు కోల్పోయారని ఏపీ మంత్రి పరిటాల సునీత గురువారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లాలో పత్తికొండ వైసిపి ఇంచార్జ్ నారాయణ రెడ్డి హత్యపై టిడిపి - వైసిపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నారాయణ రెడ్డి హత్య వెనుక టిడిపి నేతల హస్తం ఉందని జగన్ సహా వైసిపి నేతలు ఆరోపించారు.

దీనిని టిడిపి నేతలు కొట్టి పారేస్తున్నారు. జగనే ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తారని మండిపడుతున్నారు. తాజాగా పరిటాల సునీత స్పందించారు. జగన్ వల్ల తన పసుపు కుంకుమాలు పోయాయన్నారు. జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
More From
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications