ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వైసిపి ఆందోళన
ప్రత్యేక హోదాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు గురువారం శాసనసభలో ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిఎస్టీ బిల్లును ప్రతిపాదిస్తున్న సమయంలో కూడా వాళ్లు ఆందోళనను కొనసాగించారు. వెల్లో బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ప్రత్యేక హోదాపై చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వారు నినాదాలు చేశారు.
More From
-
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications