వైసిపిలోనే ఉంటాం: అగ్నిసాక్షిగా ఎమ్మెల్యేల ప్రమాణం

దీంతో గురువారం జిల్లా పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని వీడేది లేదంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎదుట వెలిగించిన జ్యోతిపై ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం తమ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఆయనతోపాటు టిడిపి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం జడ్పీ చైర్పర్సన్, 18 మంది జడ్పీటీసీ సభ్యులు, 18 మంది ఎంపీపీలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడుసహా 25 మంది మండల పార్టీ అధ్యక్షులు కూడా ఈ సందర్భంగా గులాబీ కండువాలు కప్పుకుంటారని చెప్పారు.
అలాగే టీడీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఖమ్మం జిల్లా నాయకుడు రాంబాబు, కోదాడ మాజీ ఎమ్మెల్యే వి.చందర్రావు, ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా పార్టీలో చేరుతారని తెలిపారు. తెరాస అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం సాయంత్రం 4-5 గంటల మధ్య ఉంటుందని చెప్పారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications