గురజాల లో వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసాను పల్లి గ్రామంలో అర్ధరాత్రి వేళ వైయస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తగులబెట్టారు. పాత గుడ్డలు విగ్రహం పై వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
విగ్రహం దాదాపు బాగా కాలిపోయింది. ఎవరో అల్లరి మూకలు ఈ పని చేసి ఉండవచ్చు నని స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం విషయం గ్రహించిన గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకి దిగారు.

విగ్రహం కి నిప్పు పెట్టిన దుండగులని వెంటనే అరెస్టు చేయాలని సంఘటన ప్రాంతం లో ఆందోళనకి దిగారు. రాజకీయ విభేదాలతోనే ఈ ఘటనకు పాలపడ్డారని మరి కొందరు అనుమానిస్తున్నారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications