గురజాల లో వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసాను పల్లి గ్రామంలో అర్ధరాత్రి వేళ వైయస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తగులబెట్టారు. పాత గుడ్డలు విగ్రహం పై వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
విగ్రహం దాదాపు బాగా కాలిపోయింది. ఎవరో అల్లరి మూకలు ఈ పని చేసి ఉండవచ్చు నని స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం విషయం గ్రహించిన గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకి దిగారు.

విగ్రహం కి నిప్పు పెట్టిన దుండగులని వెంటనే అరెస్టు చేయాలని సంఘటన ప్రాంతం లో ఆందోళనకి దిగారు. రాజకీయ విభేదాలతోనే ఈ ఘటనకు పాలపడ్డారని మరి కొందరు అనుమానిస్తున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications