Karnataka News: ప్రభుత్వ ఉద్యోగినితో పంచాయతీ సభ్యుడి సరసాలు..! వీడియో లీక్..
సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాపతినిధి, ప్రభుత్వ ఉద్యోగిని చేసిన పనికి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా జేసీపూర్ గ్రామపంచాయతీ ఆఫీస్ లో మహిళ పీడీఓ, గ్రామపంచాయతీ సభ్యుడు ప్రసన్నకుమార్ సరసాలకు దిగారు. అయితే వారు అక్కడున్న సీసీ కెమెరాను గమనించకుండా సరసకల్లాపాల్లో మునిగి తేలారు. ఎవరో సీసీ ఫుటేజీలను లీక్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వీడియోలో ఉన్న తేదీలను బట్టి ఈ ఘటన మే 7న జరిగినట్లు తెలుస్తుంది.
మహిళ పీడీఓను ప్రసన్నకుమార్ బలవంతంగా ముద్దు పెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి జిల్లా పంచాయతీ సీఈవో డా. విద్యాకుమారిపై నివేదిక ఇవ్వాలని చిక్కనాయకనహళ్లి తాలూకా పంచాయతీ ఈఓను ఆదేశించారు. అయితే ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications