దూసుకువచ్చిన డ్రైవర్ లేని లారీ, టెక్నాలజీ వల్ల కాదు....
సికింద్రాబాద్ సమీపంలోని అడ్డగుట్టలో ఓ డ్రైవర్ లేని లారీ జనాల్లోకి దూసుకువచ్చింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు కాసేపు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఎవరికి ఎలాంటీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఇసుక లోడుతో ఉన్న ఓ లారీని డ్రైవర్ వదిలివేసి వెళ్లాడు. దీంతో లారీ నిలబెట్టిన ప్రాంతంనుండి అందరు చూస్తుండగానే ముందుకు దూసుకువచ్చింది. ఇలాగే కొంత దూరం వెళ్లిన లారీ ఎదురుగా ఉన్న టూవీలర్ వాహనంతోపాటు మరో వాహనాన్ని ఢీ కొట్టి ఆగిపోయంది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

దూసుకువచ్చిన లారీ ముందు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్షంగా గుర్తించారు. ఎటావాలు ప్రాంతంలో లారీని నిలపడంతో పాటు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు సీసీ కేమేరాల ద్వార గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications