Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏటీఎం లావాదేవీలు.. ఎస్‌బీఐ ఆంక్షలు.. ఆ సంఖ్యను మించితే అదనపు ఛార్జీలు..!

హైదరాబాద్‌ : ఏటీఎం నగదు లావాదేవీలపై ఎస్‌బీఐ ఆంక్షలు విధించింది. ఈమేరకు మెట్రో నగరాల్లో ఎస్‌బీఐ ఏటీఎం ల నుంచి 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 3 సార్లు మాత్రమే నగదు లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. ఇతర ప్రాంతాల్లో ఎస్‌బీఐ ఏటీఎం ల నుంచి 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి కూడా 5 సార్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఫ్రీ గా డ్రా చేసుకోవచ్చు.

ఒకవేళ ట్రాన్సక్షన్స్ ఈ సంఖ్యను మించిపోతే ఒక్కో అదనపు విత్ డ్రాయల్ కు 5 రూపాయల నుంచి 20 రూపాయల దాకా ఛార్జీలు వడ్డించనుంది. దీనికి మళ్లీ జీఎస్టీ అదనం. విత్ డ్రాయల్స్ కాకుండా ఇతర లావాదేవీలు (ఫ్రీ అటెంప్ట్స్ కాకుండా) అంటే మినీ స్టేట్‌మెంట్ లాంటి సేవలు పొందితే 5 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఛార్జీ చేయనుంది.

sbi new rules on atm transactions

అదలావుంటే సేవింగ్స్ అకౌంట్స్ లో 25వేలు సగటున నిల్వ ఉంచే ఖాతాదారులకు అదనపు ఛార్జీలు వడ్డించకుండా ఎస్‌బీఐ ఏటీఎం ల నుంచి అన్ లిమిటెడ్ ట్రాన్సక్షన్స్ చేయొచ్చు. ఇక లక్ష రూపాయల సగటు నిల్వ ఉంచే వారికి అన్ని బ్యాంకుల్లో అన్ లిమిటెడ్ ఏటీఎం లావాదేవీలు జరుపుకొనేలా అవకాశమిచ్చింది.
ఇక సాలరీ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది ఎస్‌బీఐ. ఏ బ్యాంకులో నుంచైనా అన్ లిమిటెడ్ ఏటీఎం ట్రాన్సక్షన్స్ కు అనుమతించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+