రోడ్డు ప్రమాదం: పెళ్లి బృందంలో 20మంది మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు హోషంగాబాద్‌ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20మంది మృతిచెందగా, మరో 25మంది గాయాలపాలయ్యారు.

గాయపడ్డ వారిని హోషాంగాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. గాయపడిన వారి పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు.

20 killed in a road accident in Madhya Pradesh

బస్సులో మొత్తం 50మంది ప్రయాణికులున్నారు. మృతి చెందిన 20మందిలో 8మంది మహిళలు, పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడని హోషాంగాబాద్ కలెక్టర్ తెలిపారు.

రోడ్డు ప్రమాదం: విద్యార్థులకు గాయాలు

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ స్కూల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది స్కూల్ విద్యార్థులకు గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+