కల్పకంలో జవాన్ల మధ్య కాల్పులు: ముగ్గురి మృతి

ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను అడిషనల్ సబ్ ఇన్స్పెక్టర్ గణేశన్(సేలం), హెడి కానిస్టేబుళ్లు సుబ్బరాజ్(చిన్నారెడ్డిపట్టి), మోహన్ సింగ్(రాజస్థాన్)లుగా గుర్తించారు.
గాయపడిన అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ పి సింగ్, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్ సింగ్లను కేలంబాకమ్లోని ఆస్పత్రికి తరలించారు.
వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు. కాల్పులు జరిపిన హెడికానిస్టేబుల్ విజయ్ ప్రతాప్ సింగ్ను కల్పకం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications