పుణె హైవేపై రోడ్డు ప్రమాదం.. 30 వాహనాలు ధ్వంసం
మహారాష్ట్రలో గల పుణె నావలె బ్రిడ్జీ వద్ద ప్రమాదం జరిగింది. బెంగళూరు- ముంబై హైవే పై ప్రమాదం జరిగింది. అక్కడ స్లోప్ ఎక్కువగా ఉండగా.. కొందరు అదే స్పీడుతో వెళుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ప్రమాదం జరుగుతుందని సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పట్టించుకోకుండా ఉండటంతో ప్రమాదం తప్పలేదు.

ఒక వాహనం వెనకాల మరొటి ఢీ కొన్నాయి. దీంతో దాదాపు 30 వాహనాలు దెబ్బతిన్నాయి. విషయం తెలిసిన వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. వాహనాలు దెబ్బతిన్నట్టు ఫుటేజీలో కనిపించింది. కొందరు గాయపడి ఉంటారు. కడపటి వార్త అందేవరకు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు.
అసలే ఆదివారం.. హాలీ డే మూడ్లో ఉంటారు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఒకదాని వెంట మరొకటి ఢీ కొన్నాయి. ఫోటోలలో మాత్రం కార్లు ఘోరంగా దెబ్బతిని కనిపించాయి. కారు ముందుభాగం దాదాపుగా నుజ్జు నుజ్జు అయ్యాయి. అందులో ఉన్నవారు సీటు బెల్ట్ పెట్టుకోవడంతో సేఫ్ అయ్యారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications