పుణె హైవేపై రోడ్డు ప్రమాదం.. 30 వాహనాలు ధ్వంసం
మహారాష్ట్రలో గల పుణె నావలె బ్రిడ్జీ వద్ద ప్రమాదం జరిగింది. బెంగళూరు- ముంబై హైవే పై ప్రమాదం జరిగింది. అక్కడ స్లోప్ ఎక్కువగా ఉండగా.. కొందరు అదే స్పీడుతో వెళుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ప్రమాదం జరుగుతుందని సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పట్టించుకోకుండా ఉండటంతో ప్రమాదం తప్పలేదు.

ఒక వాహనం వెనకాల మరొటి ఢీ కొన్నాయి. దీంతో దాదాపు 30 వాహనాలు దెబ్బతిన్నాయి. విషయం తెలిసిన వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. వాహనాలు దెబ్బతిన్నట్టు ఫుటేజీలో కనిపించింది. కొందరు గాయపడి ఉంటారు. కడపటి వార్త అందేవరకు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు.
అసలే ఆదివారం.. హాలీ డే మూడ్లో ఉంటారు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఒకదాని వెంట మరొకటి ఢీ కొన్నాయి. ఫోటోలలో మాత్రం కార్లు ఘోరంగా దెబ్బతిని కనిపించాయి. కారు ముందుభాగం దాదాపుగా నుజ్జు నుజ్జు అయ్యాయి. అందులో ఉన్నవారు సీటు బెల్ట్ పెట్టుకోవడంతో సేఫ్ అయ్యారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications