బాంబ్ పేల్చిన మోదీ : 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, దీదీకి షాకిచ్చిన మోదీ
కోల్ కతా : మండుటెండల్లో సార్వత్రిక ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ప్రధాని మోదీ డేంజర్ బెల్స్ మోగించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మారథం పడుతోన్నారని .. కాంగ్రెస్, టీఎంసీ మరింత బలహీనపడుతాయని జోస్యం చెప్పారు. ఆయన ఇవాళ బెంగాల్ లోని హుగ్లీలో ప్రచారం నిర్వహించారు.
టచ్లో 40 మంది ఎమ్మెల్యేలు
మమతా బెనర్జీకి ప్రమాద ఘటింకలు మోగించారు మోదీ. టీఎంసీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చారు. లోక్ సభ ఎన్నికల్లో కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మే 23 తర్వాత టీఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు దీదీని వీడుతారని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఆ 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు.

కమలం వికసిస్తోంది
ఈ ఎన్నికల్లో బెంగాల్లో నిశబ్ధ వాతావరణం ఉందని మోదీ పేర్కొన్నారు. ఇది బీజేపీ వికసానికి దారితీస్తోందని అంచనా వేశారు. ఈ ఎన్నికలతో టీఎంసీ, కాంగ్రెస్ను ప్రజలు తరమికొడతారని స్పష్టంచేశారు. బెంగాల్ ప్రజలను మమత వంచించారని .. అందుకు ధీటుగా ఆమెకు ప్రజలు బుద్ధిచెప్తారన్నారు ప్రధాని మోదీ.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ?












Click it and Unblock the Notifications