పట్టాలు తప్పిన రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు: ప్రయాణికులకు గాయాలు
ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి లక్నో వెళ్తున్న రాజ్యరాణి ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం పట్టాలు తప్పింది. రాంపూర్లోని కోసి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాజ్యరాణి ఎక్స్ప్రెస్ 8బోగీ
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి లక్నో వెళ్తున్న రాజ్యరాణి ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం పట్టాలు తప్పింది. రాంపూర్లోని కోసి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాజ్యరాణి ఎక్స్ప్రెస్ 8బోగీలు పట్టాలు తప్పాయి.
2/8-coaches of Meerut-Lucknow #RajyaRaniExpress derailed near Rampur,No Casualties,One Injured:DRM & Medical team are at Accident Site
— Ministry of Railways (@RailMinIndia) April 15, 2017
ఈ ఘటన శనివారం ఉదయం 8గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన సమాచారమందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
#Visuals from Uttar Pradesh: Eight coaches of Meerut-Lucknow Rajya Rani Express derail near Rampur. pic.twitter.com/Lljzs16Cdq
— ANI UP (@ANINewsUP) April 15, 2017
15 మంది ప్రయాణికులు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా, గత మార్చిలో కూడా రైలు పట్టాలు తప్పిన ఘటనలో 40మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications