రాష్ట్రపతి భవన్ లో అగ్నిప్రమాదం, అకౌంట్స్ విభాగంలో !
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రపతి భవన్ లోని అకౌంట్స్ విభాగంలో శుక్రవారం మంటలు చెలరేగాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రపతి భవన్ లోని అకౌంట్స్ విభాగంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అక్కడి సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఆరు వాహనాలతో సంఘటనా స్థలానికి హుటాహూటీన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 నిమిషాల వ్యవధిలో మంటలు అదుపులోకి తీసుకు వచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో రాష్ట్రపతి భవన్ లోని అకౌంట్స్ విభాగంలో ఉన్న సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
విద్యుత్ షార్ట్ సర్యూట్ కారణంగా మంటలువ్యాపించాయని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి విలువైన డాక్యుమెంట్లు బూడిద కాలేదని అక్కడి సిబ్బంది తెలిపారు. పోలీసులు ఈ విషయంపై విచారణ చేస్తున్నారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications