ఇన్సూరెన్స్ కొసం హత్య చేయించుకున్న విషాదం..!
అప్పులు ఎక్కువ కావడంతో అవి తీర్చేందుకు ఓ వ్యక్తి తనను తానే చంపుకున్నాడు. చంపుకోవడమే అంటే ఆత్మహత్య చేసుకోవడం కిరాయి హంతకులను నియమించుకుని హత్య చేయమని చెప్పాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆత్మహత్య చేసుకుంటే ఇన్సూరెన్స్ రాదని భావించిన వ్యక్తి హత్యకు గురై మరణించిన సంఘటన రాజస్థాన్లో జరిగింది.

ఇన్సూరెన్స్ కోసం దారుణం
వ్యక్తి ఆప్పులు అయ్యాయి.ఇతరుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చి వ్యాపారం చేశాడు. కాని అందులో లాభాలు రాకపోగ నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలనే ఆ వ్యక్తికి 20 లక్షల రుపాయల అప్పు కావడంతో అప్పు ఇచ్చిన వారు ఇబ్బందులకు గురి చేశారు. దీంతో చేసేది ఏమి లేక చావే శరణ్యంగా భావించాడు. అయితే తాను ఆత్మహత్య చేసుకుంటే భార్య పిల్లలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందనే ఆందోళన చెందాడు. దీంతో ఆయన ఓ ప్రణాళికను సిద్దం చేశాడు. రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ ఆయన ఉంది. దీంతో తాను ఆత్మహత్యకు చేసుకునే బదులు హత్యకు గురైతే ఇన్యూరెన్స్ డబ్బులు వస్తాయని భావించాడు. దీంతో అటు చేసిన అప్పులు తీర్చడంతో పాటు కుటుంభ సభ్యులు కూడ సంతోషంగా ఉంటారనే అభిప్రాయానికి వచ్చాడు.

గొంతుకోసి హత్య
ఈ నేపథ్యంలోనే 50 లక్షల రుపాయాల ఇన్సూరెన్స్కు గాను అప్పటికే ఎనిమిది లక్షల రూపాలయను చెల్లించాడు.ఇక తాను చనిపోయేందుకు సిద్దమైన బల్బీర్ తనను చంపేందుకు ఇద్దరు వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను వారం రోజుల క్రితం బల్బీర్ను వ్యక్తిని గొంతుకోసి చంపారు. అనంతరం కాళ్లు చేతులను వైర్లతో కట్టి బిల్వారా జిల్లాలోని మాంగ్రోప్ అనే గ్రామంలో పడేశారు. దీంతో సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బల్బీర్ కుటుంభసభ్యులకు సమాచారం ఇచ్చారు.

చంపేందుకు 80 వేల సుపారీ
అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. విచారణలో బాగంగా బల్బీర్ను హత్య చేసిన వారిని పోలీసులు కొద్ది రోజుల్లోనే పట్టుకన్నారు. పోలీసులు అసలు తమ స్టైల్లో విచారణ జరపడంతో అసలు విషయం బయటికి వచ్చింది. తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు..ఇందుకోసం తమకు ఎనబై వేల రుపాయలు కూడ ఇచ్చినట్టు అంగీకరించారు.. అయితే బల్బీర్ కుటుంభ సభ్యులు మాత్రం ఇన్సూరెన్స్ గురించి కాని, హత్యగురించి తెలియదని తెలిపారు.కాగా బల్బీర్ ఆశీంచినట్టుగా అటు ఇన్సూరెన్స్ డబ్బలు రాకపోగా తనువు మాత్రం చాలించాడు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications