జయలలిత చేసే ఇంటర్వ్యూలో గెలిస్తే ఎమ్మెల్యే టిక్కెట్
చెన్నై: అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. తమ పార్టీ తరఫున టిక్కెట్లు ఇచ్చేందుకు కొత్త పంథాలో వెళ్తున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో శాసనసభ్యులుగా పోటీ చేయదలచుకున్నవారు కేవలం దరఖాస్తు చేసుకుంటే సరిపోదు.. 'అమ్మ' చేసే ఇంటర్వ్యూలో విజయం సాధించాలి.
జయలలిత సమక్షంలో ఆదివారం ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు అన్నాడిఎంకె ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జనవరిలోనే జయలలిత ఒక ప్రకటన చేశారు. ఫిబ్రవరి ఆరో తేదీ వరకు గడువు విధిస్తే దాదాపు 26 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తున్నసమయంలో పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, పార్టీ పార్లమెంటరీ బోర్డు మెంబర్లు జస్టిస్ సెల్వరాజ్, తమిళ్ మహన్ హుస్సేన్ తదితరులు కూడా ఉన్నారు. సోమవారం కూడా కొందరిని ఇంటర్వ్యూ చేశారు.

More From
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications