టి: ఆరుగురు ఎంపీలకు కాంగ్ షాక్, పాసులు నిరాకరణ

ఏఐసిసి సమావేశంలో గొడవ చేయవచ్చుననే కారణంతో వారిని సమావేశానికి దూరంగా ఉంచాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, సబ్బం హరి, హర్ష కుమార్లకు పాసులు నిరాకరించారు.
కాగా, ఏఐసిసి సమావేశంలో తమ గళం వినిపించేందుకు ఎంపీలు సిద్ధమైన సమయంలో వారికి పార్టీ షాకిచ్చింది. ఈ సమావేశంలో సమైక్య గళం వినిపిస్తే అధిష్ఠానానికి సీమాంధ్ర ప్రజల మనోగతం తెలుస్తుందని ఆ ఎంపీలు వ్యూహరచన చేశారు.
ఏఐసిసి సదస్సులో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకముందే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినాదాలతో హోరెత్తిస్తామని లగడపాటి తెలిపారు. మిగిలిన ఎంపీలు కూడా అదే చెప్పారు.
ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారనే..
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారనే ఆశతోనే తాము సమావేశానికి వచ్చామని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి అసంతృప్తితో లేరని, ఆయన సమావేశానికి వస్తారని, రాకపోతే అధిష్టానానికి సమాచారం ఇస్తారన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications