ఓవైసీ షాకింగ్ నిర్ణయం..! బీహార్ ఎన్డీయే సర్కార్ కు మద్దతు..!
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మైనార్టీలకు ప్రతినిధిగా, బీజేపీకి, ఎన్డీయేకు వ్యతిరేకంగా వ్యవహరించే ఓవైసీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.
అదే బీజేపీ భాగస్వామిగా ఉన్న బీహార్ ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిస్తానని ముందుకొచ్చారు. దీంతో ఇన్నాళ్లుగా తాను చేస్తున్న రాజకీయాల నుంచి ఓవైసీ కీలక మలుపు తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది.













Click it and Unblock the Notifications