మూడు రాష్ట్రాల్లో పోలింగ్: అందరి కళ్లు కేరళం వైపే..!!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 2026 ఏప్రిల్ 9వ తేదీన మూడు రాష్ట్రాలకు పోలింగ్ జరగనుంది. అస్సాం, కేరళం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. గత కొన్ని రోజులుగా అక్కడి అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఇక ఫైనల్గా ఆ రాష్ట్ర ప్రజల చేతిలో ఓటు అస్త్రం ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రత మరింత కట్టుదిట్టం చేసింది.

అస్సాం అసెంబ్లీకి మొత్తం 126 స్థానాలుండగా అన్ని స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది.ఇక అక్కడ ప్రధాన పోటీ ఎన్డీయే కాంగ్రెస్ కూటమిల మధ్యే ఉండనుంది. ఇక కేరళంలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్గా పోటీ జరుగుతుంది. పినరయి విజయన్ గెలిచి వరుసగా మూడో సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు వ్యూహాలు రచించగా..ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రయత్నిస్తోంది. కేరళం రాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 140 స్థానాలున్నాయి. పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. వీటితో పాటు కొన్ని చోట్ల ఉపఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మూడు రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి మినిట్-టు-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం















Click it and Unblock the Notifications