వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి హల్‌చల్‌.. పోలింగ్‌బూత్‌లో రచ్చ.. FIR నమోదుకు ఈసీ ఆదేశం

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : కేంద్రమంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బాబుల్ సుప్రియోపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలంటూ రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. పశ్చిమబెంగాల్ లోని అసన్‌సోల్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బాబుల్ సుప్రియో.. సోమవారం జరిగిన పోలింగ్ సందర్భంగా హల్‌చల్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బొనాబనీ ప్రాంతంలోని 199 పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లారు. అయితే అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఏజెంట్‌ ను బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పంచాయతీ స్ఫూర్తి : కారు హవా.. పరిషత్ పోరులోనూ ఏకగ్రీవాల జోరుపంచాయతీ స్ఫూర్తి : కారు హవా.. పరిషత్ పోరులోనూ ఏకగ్రీవాల జోరు

BJP MP Babul Supriyo to Face FIR For Trespassing Into Polling Booth

బాబుల్ సుప్రియో పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళుతున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి బయటకు రావడంతో ఈసీ అధికారులు ఆయనపై గరమయ్యారు. ఆయన తమను బెదిరించాడంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ధృవీకరించడంతో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు జారీచేశారు.

English summary
The Election Commission of India on Monday directed police officials to register an FIR against Bharatiya Janata Party (BJP) MP and union minister Babul Supriyo for allegedly trespassing into polling booth number 199 in West Bengal and threatening a polling agent and an officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X