నోట్ల రద్దు ఎఫెక్ట్ కనిపించలేదు!: 'మహా' మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం
మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 2,501 స్థానాలకు ఫలితాలు వెలువడగా.. బీజేపీ 610 సీట్లు దక్కించుకుంది.
ముంబై : నోట్ల రద్దు తరుణంలో వచ్చిన ఎన్నికలు కావడంతో.. మోడీ తీసుకున్న నిర్ణయానికి ఓ పరీక్షగా ముంబై మునిసిపల్ ఎన్నికలను పరిగణించారు. అయితే అనుమానాలను పటాపంచలు చేస్తూ.. బీజేపీ సత్తా చాటింది. మొత్తం 2,501 స్థానాలకు ఫలితాలు వెలువడగా.. బీజేపీ 610 సీట్లు దక్కించుకుంది. ఇక బీజేపీ మిత్రపక్షం శివసేన 402 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ) 482,కాంగ్రెస్ 408 సీట్లు దక్కించుకున్నాయి.
క్లిష్ట సమయం అనుకున్నారు గానీ..!
నోట్ల రద్దు నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా సామాన్యులంతా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వచ్చిన ఎన్నికలు కావడంతో.. ప్రజాతీర్పుపై బీజేపీ నేతల్లో సైతం ఒకింత ఆందోళన కొనసాగింది. అయితే తాజా తీర్పుతో మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని బీజేపీ నేతలు చెబుతున్నారు.

మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ప్రజావిజయంగా అభివర్ణించారు ప్రధాని మోడీ.పేద ప్రజల ప్రయోజనాలకు బీజేపీ కట్టుబడి ఉన్నందువల్లే.. ప్రజలు పార్టీపై పూర్తి విశ్వాసం కనబర్చారని ఆయన అభిప్రాయపడ్డారు. గెలుపు కోసం కృషి చేసిన మహా సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ను, పార్టీ కార్యకర్తలను మోడీ ప్రశంసించారు.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications