రామాలయ నిర్మాణానికి ఎప్పుడు సానుకూలమే...ఇక బీజేపీ రాజకీయానికి డోర్లు క్లోజ్ : కాంగ్రెస్
అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని, మందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు సానుకూలంగానే ఉందని ఆపార్టీ సీనియర్ నేతల ఏఐసీసీ వర్కింగ్ కమీటి మెంబర్ రణ్దీప్సింగ్ సుర్జేవాలా ప్రకటించారు. ఈ నేపపథ్యంలోనే అన్ని పార్టీలు, మతాలు శాంతి సామరస్యాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇక సుప్రిం తీర్పుతో బీజేపీ మత రాజకీయానికి డోర్లు క్లోజ్ అయినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు
దశాబ్దాల వివాదానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. అయోధ్య వివాద స్థలం రామ్న్యాస్కు చెందుతుందని స్పష్టం చేసింది. గుడి నిర్మాణం కోసం ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇక మసీదు నిర్మాణానికి సంబంధించి అయోధ్యలోనే అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.
#WATCH Randeep Surjewala,Congress on being asked by media if Temple should be constructed on Ayodhya site: Supreme Court ka nirnay aa chuka hai, svabhavik taur pe aapke sawal ka jawab haan mein hai, Bhartiye Rashtriye Congress Bhagwan Shri Ram ke Mandir ke nirman ki pakshdhar hai pic.twitter.com/vkg3Z1xGlA
— ANI (@ANI) November 9, 2019

-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications