విజయ మాల్యాకు బాంబే కోర్టు మరోసారి షాక్
లండన్: రూ.తొమ్మిదివేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యాకు న్యాయస్థానం మరోసారి షాకిచ్చింది. ముంబై స్పెషల్ న్యాయస్థానం ఆయనను ఉద్దేశ్యపూరిత ఎగవేతదారుగా ప్రకటించింది.
ఈడీపై మాల్యా ఆగ్రహం, ట్విస్ట్.. ముందే అమ్మేశారా?మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 29వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. మాల్యాకు వ్యతిరేకంగా దాఖలైన నగదు బదలీ కేసులకు సంబంధించిన విచారణలో కోర్టు ఈ ఆర్డర్ జారీ చేసింది.

జూలై 29వ తేదీన ఉదయం పదకొండు గంటల లోపు కోర్టులో హాజరు కావాలని స్పెషల్ జడ్జి పీఆర్ భావకే ఆదేశించారు. కాగా, ఈడి దాఖలు చేసిన పిటిషన్ పైన విచారించిన న్యాయస్థానం.. మాల్యా రూ.9వేల కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications