విజయ మాల్యాకు బాంబే కోర్టు మరోసారి షాక్
లండన్: రూ.తొమ్మిదివేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యాకు న్యాయస్థానం మరోసారి షాకిచ్చింది. ముంబై స్పెషల్ న్యాయస్థానం ఆయనను ఉద్దేశ్యపూరిత ఎగవేతదారుగా ప్రకటించింది.
ఈడీపై మాల్యా ఆగ్రహం, ట్విస్ట్.. ముందే అమ్మేశారా?మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 29వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. మాల్యాకు వ్యతిరేకంగా దాఖలైన నగదు బదలీ కేసులకు సంబంధించిన విచారణలో కోర్టు ఈ ఆర్డర్ జారీ చేసింది.

జూలై 29వ తేదీన ఉదయం పదకొండు గంటల లోపు కోర్టులో హాజరు కావాలని స్పెషల్ జడ్జి పీఆర్ భావకే ఆదేశించారు. కాగా, ఈడి దాఖలు చేసిన పిటిషన్ పైన విచారించిన న్యాయస్థానం.. మాల్యా రూ.9వేల కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications