కొత్త పార్టీని ప్రకటించిన దీపా , 'ఎంజీఆర్ అమ్మ దీప పేరవై' శశికళకు చెక్ పెట్టేనా?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.శుక్రవారం సాయంత్రం 'దీపా జయకుమార్ ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ' పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు.అయితే ప్రకటించినట్టుగానే దీపాజయకుమార్ పార్టీ పేరును శుక్రవారం నాడుప్రకటించారు.

జయలలిత జయంతి ని పురస్కరించుకొని ఆమె పార్టీని ప్రకటించారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై (ప్రంట్) పేరుతో పార్టీ పేరును ,ప్రకటించారు జయదీపాకుమార్.
ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. జయలలిత మరణించిన తర్వాత అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించడాన్ని ఆమె వ్యతిరేకించింది.దరిమిలా రాజకీయాల్లోకి వస్తానని ఆమె ప్రకటించింది.కొత్త పార్టీ లోగోను దీపా జయకుమార్ ఆవిష్కరించారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications