న్యాయం కోసం వస్తే... మాయమాటలు చెప్పి రేప్ చేసిన పోలీసు అధికారి!
న్యూఢిల్లీ: వివాహ వివాదంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీస్స్టేషన్కి వచ్చిన ఓ మహిళపై సాక్షాత్తు పోలీసు అధికారి అత్యాచారం చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
Recommended Video

ఢిల్లీలోని మియాన్ వాలీ పోలీస్ స్టేషన్ కు ఓ మహిళ(30) వచ్చింది. తన సమస్యను అక్కడ విధుల్లో ఉన్న ఏఎస్ఐ దిలీప్ సింగ్ (50)కు చెప్పింది. ఆందోళన చెందవద్దని, తాను సమస్యను పరిష్కరిస్తానంటూ ఆమెకు భరోసా ఇచ్చాడతను.
స్టేషన్లో వద్దు.. బయట మాట్లాడదామంటూ ఏఎస్ఐ దిలీప్ సింగ్ మంగళవారం ఆమెను ఓ ఫ్లాటుకు రప్పించాడు. అనంతరం అదను చూసుకుని ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ దారుణంపై ఆ మహిళ అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ అత్యాచార ఘటనపై ఆ మర్నాడే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సదరు మహిళ ఫ్లాట్కు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది. అంతేకాదు, ఆమెపై అత్యాచారం జరిగినట్లు కూడా వైద్య పరీక్షలో నిరూపితమైంది.
దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. న్యాయం కోసం పోలీస్స్టేషన్కు వచ్చిన ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఏఎస్సై దిలీప్ సింగ్ను గురువారం డిస్మిస్ చేసినట్లు ఢిల్లీ డీసీపీ ఎంఎన్ తివారీ తెలిపారు.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications