'ఢిల్లీలోని జామా మసీదు ఒకప్పుడు జమునా దేవి ఆలయం'
ఢిల్లీ: బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాజ్ మహ్ల ఓ శివాలయమని చెప్పిన ఆయన ఇప్పుడు ఢిల్లీలోని జామా మసీదు కూడ ఒకప్పుడు హిందూ దేవాలయమే అని చెప్పారు.
జామా మసీదు ఒకప్పటి జమునా దేవి ఆలయమని, దానిని మొఘలులు నాశనం చేసి జామా మసీదు కట్టారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు ఆరువేలకు పైగా కట్టడాలని మొఘలులు నేలమట్టం చేశారన్నారు.

క్రీ.శ. 17వ శతాబ్దంలో షాజహాన్ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారన్నారు. తేజో మహాలయాన్ని తాజ్ మహల్గా మార్చినట్లే జమునా దేవి ఆలయాన్ని జామా మసీదుగా మార్చారన్నారు.
More From
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications