డిఎంకె కీలకసమావేశం:అధికారం కోసం పావులు, స్టాలిన్ ఇలా...
తమిళనాడులో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో డిఎంకె ఉన్నత స్థాయి సమావేశాన్ని సోమవారం నాడు నిర్వహించనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో బలపరీక్ష సమయంలోనూ, భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించనున
చెన్నై:అన్నాడిఎంకె పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకుగాను డిఎంకె అత్యున్నతస్థాయి సమావేశం సోమవారం నిర్వహించనుంది.
త్వరలోనే డిఎంకె పాలన తమిళనాడులో రానుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశాడు. ఈ మేరకు ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
అన్నాడిఎంకె పార్టీలో రాజకీయ సంక్షోభం తీవ్రమైంది. పార్టీ శశికళ, పన్నీర్ సెల్వం గ్రూపులుగా విడిపోయింది.శశికళ వర్గం నుండి పన్నీర్ సెల్వం గ్రూప్ లోకి పార్టీ ప్రజా ప్రతినిధుల వలసలు పెరుగుతున్నాయి.
పన్నీర్ సెల్వానికి తమ మద్దతు ఉంటుందని డిఎంకె ప్రకటించింది. ఈ తరుణంలో శశికళ వర్గం కూడ పన్నీర్ కు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. గవర్నర్ ను లక్ష్యంగా చేసుకొని ఆమె పావులు కదుపుతోంది.
రోజు రోజుకు అన్నాడిఎంకెలో పరిణామాలు మారుతున్నాయి. ఒక్కడుగానే ఉన్న పన్నీర్ సెల్వానికి మద్దతు పెరుగుతున్న పరిస్థితి కన్పిస్తోంది.శశికళ గ్రూప్ లో ఉన్ననాయకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications