భారత్ తో దేనికైనా రెడీ, యుద్ధమైనా సరే: రెచ్చిపోయిన చైనా మీడియా
చైనా మీడియా మరోసారి భారత్ పట్ల తన దుడుకుతనాన్ని ప్రదర్శించింది. భారత్ తో ఎలాంటి ఘర్షణకైనా చైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: చైనా మీడియా మరోసారి భారత్ పట్ల తన దుడుకుతనాన్ని ప్రదర్శించింది. భారత్ తో ఎలాంటి ఘర్షణకైనా చైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
సిక్కిం రాష్ట్ర సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతమైన డోక్లామ్ లో భారత బలగాలు తిష్ట వేసుకుని కూర్చోవడంపై ఇరు దేశాల మధ్య ఘర్షణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత్ ను హెచ్చరిస్తూ చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ మంగళవారం ఒక కథనాన్ని ప్రచురించింది. భారత్ తో యుద్ధానికి కూడా చైనా భయపడబోదని, ఎంతటి తీవ్రస్థాయి ఘర్షణకైనా సిద్ధమేనని పేర్కొంది.
అంతేకాదు, ఇక భారత్ తో ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దు పొడువునా వివాదం మొదలవుతుందని హెచ్చరికలు చేసింది. టిబెట్ పర్వత ప్రాంతాల్లో చైనా బలగాలు సైనిక విన్యాసాలు చేస్తున్న క్రమంలో గ్లోబల్ టైమ్స్ ఇలాంటి కథనం ప్రచురించడం గమనార్హం.
More From
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ?












Click it and Unblock the Notifications