భారత్ తో దేనికైనా రెడీ, యుద్ధమైనా సరే: రెచ్చిపోయిన చైనా మీడియా
చైనా మీడియా మరోసారి భారత్ పట్ల తన దుడుకుతనాన్ని ప్రదర్శించింది. భారత్ తో ఎలాంటి ఘర్షణకైనా చైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: చైనా మీడియా మరోసారి భారత్ పట్ల తన దుడుకుతనాన్ని ప్రదర్శించింది. భారత్ తో ఎలాంటి ఘర్షణకైనా చైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
సిక్కిం రాష్ట్ర సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతమైన డోక్లామ్ లో భారత బలగాలు తిష్ట వేసుకుని కూర్చోవడంపై ఇరు దేశాల మధ్య ఘర్షణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత్ ను హెచ్చరిస్తూ చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ మంగళవారం ఒక కథనాన్ని ప్రచురించింది. భారత్ తో యుద్ధానికి కూడా చైనా భయపడబోదని, ఎంతటి తీవ్రస్థాయి ఘర్షణకైనా సిద్ధమేనని పేర్కొంది.
అంతేకాదు, ఇక భారత్ తో ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దు పొడువునా వివాదం మొదలవుతుందని హెచ్చరికలు చేసింది. టిబెట్ పర్వత ప్రాంతాల్లో చైనా బలగాలు సైనిక విన్యాసాలు చేస్తున్న క్రమంలో గ్లోబల్ టైమ్స్ ఇలాంటి కథనం ప్రచురించడం గమనార్హం.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications