అండమాన్-నికోబార్ దీవులను వణికించిన భూకంపం: జనం పరుగులు
పోర్ట్బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. దీంతో ఇళ్లలోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది.
మంగళవారం ఉదయం 8.09గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చేసుకున్నట్లు సమాచారం లేదు. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కానీ, దీనిపైనా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

కాగా, జనవరి 14న అండమాన్ దీవుల్లో 4.8తీవ్రతతో భూకంపం సంభవించింది. నెల రోజుల గడువులోనే మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications