అండమాన్-నికోబార్ దీవులను వణికించిన భూకంపం: జనం పరుగులు
పోర్ట్బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. దీంతో ఇళ్లలోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది.
మంగళవారం ఉదయం 8.09గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చేసుకున్నట్లు సమాచారం లేదు. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కానీ, దీనిపైనా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

కాగా, జనవరి 14న అండమాన్ దీవుల్లో 4.8తీవ్రతతో భూకంపం సంభవించింది. నెల రోజుల గడువులోనే మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications