ఉత్తరాంధ్రలో భూప్రకంపనలు: కంపించిన ఉత్తరభారతం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉత్తర భారతదేశంలో వారం వ్యవధిలోనే రెండు సార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం అక్కడి ప్రజలను ఆందోళనలకు గురిచేస్తోంది. తాజాగా, బుధవారం సాయంత్రం కూడా ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో జనం బయటికి పరుగులు తీశారు.
కాగా, మయన్మార్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ఈ భూకంప తీవ్ర 7.1గా నమోదైంది. ఈ ప్రభావంతో ఈశాన్య, ఉత్తర భారతదేశంపై చూపింది.

గౌహతి, కోల్కతా, పాట్నా, ఢిల్లీల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, కోల్కతా నగరాల్లో మెట్రో రైళ్లను నిలిపివేశారు. తమిళనాడులోని చెన్నై నగరంలో కూడా పలు చోట్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఉత్తరాంధ్రలో కంపించిన భూమి
ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా బుధవారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. ఆందోళన చెందిన ప్రజలు బయటికి పరుగులు తీశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications